వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోల్డ్ స్టోరేజీలో పెట్టారు: దత్తాత్రేయ
విధివిధానాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి అభివృద్ధిని సమీక్షించడమనేది ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందని ఆయన అన్నారు. కమిటీ విధివిధానాలను బిజెపి తెలంగాణ నాయకుడు సిహెచ్ విద్యాసాగర రావు కూడా వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కమిటీ విధివిధానాలున్నాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, February 12, 2010, 15:58 [IST]