వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విధివిధానాలు అనుకూలమే: సబిత
కాగా, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను తాము వ్యతిరేకించడం లేదని, అలాగని స్వాగతించడం కూడా లేదని కరీంనగర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కమిటీ తెలంగాణను కాదన్నప్పుడు ఉద్యమంలో తామే ముందుంటామని ఆయన శుక్రవారం కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. డెడ్ లైన్లతో తెలంగాణ రాదని, రాజీనామాలు సమస్య పరిష్కారానికి మార్గం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై పార్టీలో చర్చించిన తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, February 12, 2010, 16:55 [IST]