వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ ప్రకటనపై నో కామెంట్: మొయిలీ
రాష్ట్రంలో గత రెండు నెలలుగా తలెత్తిన పరిణామాలను కమిటీ పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని ప్రాంతాల ప్రజల సహకారం కావాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు తలెత్తుతాయని, వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుందని, ఇటువంటి సమయాల్లో ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కమిటీ అనవసరమైన జాప్యం కూడా చేయదని ఆయన అన్నారు. కమిటీ అందరినీ పట్టించుకుంటుందని ఆయన అన్నారు. కమిటీకి సహకరించకపోతే నష్టపోయేది మనమేనని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, February 12, 2010, 13:44 [IST]