రూ.11.05 లక్షల కోట్లతో ప్రణబ్ బడ్జెట్
ప్రణబ్ బడ్జెట్లో ముఖ్యాంశాలు :
-
2010-11
సంవత్సరానికి
బడ్జెట్
రూ.11.05
లక్షల
కోట్లు
-
ప్రణాళికేతర
వ్యయం
రూ.7.35
లక్షల
కోట్లు
-
ప్రణాళిక
వ్యయం
రూ.3.70
లక్షల
కోట్లు
-
ద్రవ్యలోటు
6.96
శాతం
-
పన్నుల
ద్వారా
ఆదాయం
రూ.7,46,650
కోట్లు
-
పన్నేతర
ఆదాయం
రూ.1,48,118
కోట్లు
-
రక్షణ
రంగానికి
రూ.1.47
లక్షల
కోట్లు
-
గ్రామీణ
మౌలికసదుపాయాలే
యుపిఎ
లక్ష్యం
-
మౌలిక
సదుపాయాలకు
రూ.1.73
లక్షల
కోట్ల
నిధులు
కేటాయింపు
-
ప్రణాళిక
నిధుల్లో
46
శాతం
మౌలిక
సదుపాయాలకే
-
2014
నాటికి
పది
శాతం
వృద్ధిరేటు
లక్ష్యం
-
ఈ
ఏడాది
వృద్ధిరేటు
లక్ష్యం
తొమ్మిది
శాతం
-
గ్రామీణాభివృద్ధికి
75
శాతం
అదనంగా
నిధులు
-
గ్రామీణాభివృద్ధికి
రూ.66,100
కోట్లు
-
గ్రామీణ
ఉపాథి
హామీ
పథకానికి
రూ.41,100
కోట్లు
-
ఇందిరా
ఆవాస్
యోజన
పథకానికి
రూ.10
వేల
కోట్లు
పెంపు
-
ఆరోగ్య
రంగానికి
రూ.22,300
కోట్లు
-
రైల్వేలకు
రూ.16,752
కోట్లు
-
విద్యుత్
రంగానికి
నిధులు
రెట్టింపు
-
విద్యుత్
రంగానికి
రూ.5,130
కోట్లు
-
2020
నాటికి
20వేల
మెగావాట్ల
విద్యుత్
ఉత్పాదన
లక్ష్యం
-
కొత్తగా
హైడ్రో,
సోలార్
విద్యుత్
ప్లాంట్ల
ఏర్పాటు
-
సోలార్
విద్యుత్
కోసం
రూ.1,000
కోట్ల
కేటాయింపు
-
హైడ్రో
విద్యుత్కు
రూ.500
కోట్లు
-
దేశంలోని
98
శాతం
ప్రాంతాల్లో
ప్రాథమిక్య
విద్య
అందుబాటులోకి
వచ్చింది
-
ప్రాథమిక
విద్య
రంగానికి
రూ.31,036కోట్లు
-
కొండ
ప్రాంతాల
అభివృద్ధికి
రూ.1000
కోట్లు
-
అసంఘటిత
రంగ
కార్మికుల
సామాజిక
భద్రత
కోసం
రూ.1,000
కోట్లతో
నేషనల్
సెక్యూరిటీ
ఫండ్
ఏర్పాటు
-
పట్టణ
ఉపాథి
హామీకి
రూ.5,400
కోట్లు
-
బిసి
సంక్షేమానికి
రూ.7,300
కోట్లు
-
గ్రామీణ
ప్రాంతాలలో
రుణాలకు
రూ.3.75
లక్షల
కోట్ల
రుణ
సౌకర్యం
-
రైతులకు
రుణాల
చెల్లింపున
జూన్
30
దాకా
గడువు
పొడిగింపు
-
రుణాలు
గడువులోపు
చెల్లించిన
రైతులకు
5
శాతానికే
రుణాలు
-
ఎరువుల
సబ్సిడీ
నేరుగా
రైతులకే
-
ఏప్రిల్
నుంచి
పోషక
విలువలతో
కూడిన
ఎరువుల
సరఫరా
-
ఈశాన్య
రాష్ట్రాలలో
వ్యవసాయాభివృద్ధికి
రూ.400
కోట్లు
-
రాజీవ్
ఆవాస్
యోజన
పథకానికి
రూ.1,270
కోట్లు
-
రూ.48
వేల
కోట్లతో
మహాత్మాగాంధీ
గ్రామీణ
క్లీన్
అండ్
గ్రీన్
పథకం
*
గంగానది
ప్రక్షాళనకు
రూ.500
కోట్లు
-
గంగానదిలో
వ్యర్థాలు
కలవకుండా
గట్టి
చర్యలు
-
తమిళనాడులో
చేనేత
పరిశ్రమను
ఆదుకునేందుకు
రూ.200
కోట్లు
-
గోవాలో
బీచ్ల
అభివృద్ధికి
రూ.200
కోట్లు
-
నేషనల్
క్లీన్
ఎనర్జీ
ఫండ్
ఏర్పాటు