తెలంగాణ కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిటెక్ చదువుతున్న సాయికుమార్ నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలోని గ్రామానికి చెందినవాడు. సాయికుమార్ మృతదేహాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలించుకుపోవడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు స్వస్థలానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గాంధీ అస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి మరణవార్త తెలుసుకుని వచ్చిన వైస్ చాన్సలర్ తిరుపతిరావును విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Comments
ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ సాయికుమార్ ఆత్మహత్య బిటెక్ osmania university btech sai kumar suicide hyderabad
Story first published: Tuesday, March 9, 2010, 13:34 [IST]