వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లు
మృతి చెందిన కాంగ్రెసు ఎంపి ఎషాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ మేరకు సిట్ ఈ సమన్లు జారీ చేసింది. అహ్మదాబాద్ లో గుల్పర్గ్ సొసైటీ ఊచకోతలో ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఈ కేసులో సిట్ మోడీపై తగిన సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, March 11, 2010, 17:41 [IST]