ఎన్ కౌంటర్లపై హోం మంత్రి సబిత ఆరా
సంఘటనా స్థలాలకు ఇద్దరు ఎస్పీలు వెళ్లారని, వారు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అందిస్తానని సబితా ఇంద్రారెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. శాఖమూరి అప్పారావు మృతిని ప్రకాశం జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు.
Comments
సబితా ఇంద్రారెడ్డి మావోయిస్టులు ప్రకాశం హైదరాబాద్ శాఖమూరి అప్పారావు నల్లమల ఎదురుకాల్పులు sabitha indra reddy maoists prakasham hyderabad sakhamuri apparao nallamala
Story first published: Friday, March 12, 2010, 15:00 [IST]