పాలమూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్
ఎగ్మూర్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా మహబూబ్ నగర్ లో ఆపేశారు. ప్రయాణికులను బస్సుల్లో హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబ్ నగర్ ప్యాసంజర్, తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరిన్ని రైళ్లను కూడా రద్దు చేశారు.
Comments
Story first published: Saturday, March 13, 2010, 9:57 [IST]