తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద జీయర్ స్వామి కన్నుమూత

By Santaram
|
Google Oneindia TeluguNews

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యసేవలను పర్యవేక్షించే రంగనాథ పెదజీయర్‌స్వామి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు.

ఆయన భౌతికకాయాన్ని తితిదే పాలకమండలి అధ్యక్షులు ఆదికేశవులునాయుడు సందర్శించి నివాళులర్పించారు. తితిదే సంప్రదాయప్రకారం సాయంత్రం పెద్దజీయర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X