వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యపై భర్త యాసిడ్ దాడి, మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో సోమవారం దారుణం జరిగింది. భార్యపై భర్త యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు విడిచింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి లక్ష్మి అనే తన భార్యపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబ తగాదాలే ఈ దాడికి కారణమని భావిస్తున్నారు.

నాగేశ్వరరావు, లక్ష్మిలకు మధ్య ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు, ఒక కూమారుడు ఉన్నారు. నాగేశ్వర రావును గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X