ప్రభుత్వంపై నాగార్జున మండిపాటు
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రవిచంద్ ను మురళీ మోహన్, నిర్మాత సురేష్, దర్శకుడు నారాయణ మూర్తి తదితరులు కూడా బుధవారం పరామర్శించారు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని మురళీ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని ఆయన అన్నారు. పైరసీ వల్ల నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారని సురేష్ అన్నారు.
Comments
Story first published: Wednesday, March 17, 2010, 15:33 [IST]