శాఖమూరి అప్పారావు సంస్మరణ సభ 26న
అప్పారావు ఎదుటి వారి మాటలకు ఎప్పడూ విలువ ఇచ్చేవాడని, ఎవరి సాయం కోసం ఎదురుచూసేవాడు కాదన్నారు. అప్పారావు అభిమానులు సభ నిర్వహణకు సాయం చేస్తామన్నా తిరస్కరించామన్నారు. కాగా, సంస్మరణ సభకు వరంగల్, భద్రాచలం, మెదక్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Story first published: Wednesday, March 17, 2010, 9:52 [IST]