వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహానందిలో కన్నడిగుల వరద

By Santaram
|
Google Oneindia TeluguNews

Mahanandi
మహానంది: దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది కన్నడ భక్తులతో పోటెత్తింది. సుమారు లక్ష మందికిపైగా కన్నడిగులు మహానందీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. లక్షలాది మంది భక్తులు శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన కన్నడ భక్తులు అమ్మవారిని దర్శించుకుని పులకించిపోయారు. స్వామి, అమ్మవార్లను కన్నులారా తిలకించి చీర, సారెలను సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. మహానంది డీసీ వెంకటరమణ, సూపరింటెండెంట్‌లు కేశవరెడ్డి, శివయ్య, టెంపుల్‌ ఇన్‌ స్పెక్టర్‌ శశిధర్‌రెడ్డి ఆలయంలో ఏర్పాట్లను, రద్దీని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X