వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కు 2 కోట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

MF Husain
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్‌ గీసిన తైల వర్ణచిత్రం ఒకటి రూ.2.01 కోట్లకు అమ్ముడైంది. ఈ కళాఖండంలో నాలుగు గుర్రాలు, ఒక ఆడ రౌతును ఆయన చిత్రించారు. తమ వసంతకాల అమ్మకాల్లో అత్యధిక ధర పలికిన చిత్రం ఇదేనని ఆన్ ‌లైన్ ‌లో వేలం నిర్వహించే సాఫ్రాన్‌ఆర్ట్‌ తెలిపింది. ఆ వేలంలో సుబోధ్ గుప్తా "దూత్" 1.75 కోట్లకు అమ్ముడుపోయింది.

ఇటీవల ఖతార్ పౌరసత్వం అంగీకరించి హుస్సేన్ వార్తల్లోకి వచ్చారు. హిందూ దేవుళ్ళు, దేవతలను కించపరిచేలా ఆయన బొమ్మలు గీశారన్న విమర్శలూ ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X