చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిత్యానంద స్వామిపై విచారణ టాప్ గేర్ లో

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
చెన్నై: ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామిపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేసినట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ టి.రాజేంద్రన్‌ తెలిపారు. నిత్యానందం వ్యవహారం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆరు కేసులను కర్ణాటకకు అప్పగించామన్నారు.

మోసం, హత్యా బెదిరింపు కేసులను మాత్రమే తాము విచారిస్తున్నట్లు చెప్పారు. ఈ రెండు కేసుల విచారణను వేగవంతం చేశామమన్నారు. నగరంలో నిత్యానందంతో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారో ఆరా తీస్తున్నామని, జాబితా సిద్ధమయ్యాక వారిని విచారించాలా వద్దా నిర్ణయిస్తామని అన్నారు. నిత్యానందంను అరెస్ట్‌ చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా విచారణ ప్రాథమిక దశలో ఉందని, అందులో లభించే ఆధారాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X