ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆమ్మాయిల ఫిర్యాదు: హెడ్మాస్టర్ సస్పెన్షన్

By Santaram
|
Google Oneindia TeluguNews

Adilabad
ఆదిలాబాద్‌: విద్యార్థినుల పట్ల వేధింపులకు పాల్పడుతున్న ఓ ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆదిలాబాద్‌జిల్లా మంచిర్యాల ఐటీడీఏ ఆశ్రమపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజమల్లు వేధిస్తున్నాడని అదేపాఠశాలకు చెందిన విద్యార్థినులు ధర్నాకు దిగారు.

విధ్యార్ధినుల ఆరోపణలపై విచారణ చేపట్టిన ఆర్డీఓ ప్రధానోపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రధానోపాధ్యాయుడిపై శాఖపరమైన విచారణ జరిపించే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X