వైఎస్ ను మరువదు నెల్లూరు గడ్డ: ఆనం
మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు సర్వే చేపడతామని, బినామీ రేషన్కార్డుల ఏరివేతకు పటిష్టమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. 2011 మార్చి నెలాఖరులోగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పడవని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, March 21, 2010, 15:16 [IST]