వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్లగొండ జిల్లా, పంటల ఖిల్లా: రోశయ్య
రాష్ట్రంలో ధాన్యం అత్యధికంగా పండించే జిల్లాల్లో నల్గొండజిల్లా కూడా ఒకటి కావడం హర్షణీయమన్నారు. పులిచింతల ముంపుబాధితులకు నష్టపరిహారం, విద్యుత్సమస్యలను పరిష్కరించనున్నట్లు సీఎం వెల్లడించారు.
Comments
Story first published: Sunday, March 21, 2010, 16:24 [IST]