వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలిటిక్స్, సినిమా-ఏదో ఒక్కటేనన్న చిరంజీవి

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విశాఖ పర్యటన సూపర్ హిట్ అయింది. ఆయన ఒక హోటల్ తన అభిమానులతో రెండు గంటల పాటు ఆత్మాయంగా గడిపారు. చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రావాలని కొందరు అభిమానులు కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రెండు పడవల ప్రయాణం చేయలేమని, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని అభిమానులకు సూచించారు. దీనికి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

బీజేపీకి ఆర్‌ ఎస్ ‌ఎస్‌ మాదిరి పీఈర్పీకి కూడా అభిమానులతో ఓ సై న్యాన్ని ఏర్పాటు చేయాలని అభిమాన సంఘాల ప్రతినిధులు సూచించారు. అభిమాన సంఘ ప్రతినిధులతో ప్రత్యేక విభాగం ఏర్పాటుకు అంగీకరించారు. పీఆర్పీ నేతలతోపాటు యువరాజ్యం ప్రతినిధులు, మహిళలు అభిమానులకు కూడా సమాన ప్రాధాన్యమివ్వనున్నట్టు హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X