వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూగో జిల్లాలో పిఆర్పీ నుంచి వలసలు

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari Dist
మలికిపురం (తూగో జిల్లా): ప్రజారాజ్యం పార్టీ నుంచి పడమటిపాలెం గ్రామానికి చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్‌ ఆకుల మాధవీనాగలకి ఆమె భర్త మాజీ సర్పంచ్‌ ఆకుల చిన వెంకన్నాయుడు ఆధ్వర్యంలో సుమారు 200 మంది పీఆర్పీ కార్యకర్తలు మంత్రి పితాని సత్యనారాయణరావు, జెడ్పీ చైర్మన్‌ వేణు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సమక్షంలో పార్టీలో చేరారు.

వీరికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ పార్టీపట్ల ఆకర్షితులై చేరుతున్న వారిని అభినందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X