వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అగ్నిప్రమాదం మృతులు 23 మంది
మృతులు స్త్రీలా, పురుషులా అనేది కూడా తేల్చలేకుండా శరీరాలు కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. పలువురి జాడ కనిపించడం లేదని ఫిర్యాదులు అందుతుండడంతో అధికారులు ఇంకా అన్వేషన జరుపుతూనే ఉన్నారు. గత రాత్రి పదిన్నర గంటలకు మంటలను అదుపు చేయగలిగారు. ఆరుగురిని మాత్రం అధికారులు గుర్తించారు. కాగా, సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మొత్తం 40 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. గవర్నర్ ఎంకె నారాయణన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
Comments
Story first published: Wednesday, March 24, 2010, 9:19 [IST]