అసెంబ్లీ: ముస్లిం కోటాపై ఆక్బరుద్దీన్ పట్టు

స్పీకర్ ఛేంబర్ ఖరారైన ఎజెండా ప్రకారం సభను నడుపుకుందామని ముఖ్యమంత్రి కె రోశయ్య చెప్పారు. సమయాన్ని వృధా చేస్తూ సమయం లభించడం లేదని వాదించడం సరి కాదని ఆయన అన్నారు. చైర్ లో ఎవరు ఉన్నా వారిని గౌరవించడం అవసరమని ఆయన ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. బిఎసిలో నిర్ణయించిన ఎజెండా ప్రకారం సభను నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఏడు అంశాలపై చర్చను ఎప్పుడు చేపడుతారో చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే నచ్చజెప్పడంతో అక్బరుద్దీన్ తన పట్టు వీడారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.
More From
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications