అసెంబ్లీ: ముస్లిం కోటాపై ఆక్బరుద్దీన్ పట్టు

స్పీకర్ ఛేంబర్ ఖరారైన ఎజెండా ప్రకారం సభను నడుపుకుందామని ముఖ్యమంత్రి కె రోశయ్య చెప్పారు. సమయాన్ని వృధా చేస్తూ సమయం లభించడం లేదని వాదించడం సరి కాదని ఆయన అన్నారు. చైర్ లో ఎవరు ఉన్నా వారిని గౌరవించడం అవసరమని ఆయన ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. బిఎసిలో నిర్ణయించిన ఎజెండా ప్రకారం సభను నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఏడు అంశాలపై చర్చను ఎప్పుడు చేపడుతారో చెప్పాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అడిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే నచ్చజెప్పడంతో అక్బరుద్దీన్ తన పట్టు వీడారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications