చిరంజీవితో బొత్స సత్యనారాయణ భేటీ

రాష్ట్ర విభజన విషయంలో తన వాదన సమర్థనీయమేనని ఆయన అన్నారు. త్వరలోనే తాను శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పిస్తానని ఆయన చెప్పారు. కాగా, వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కలిసి పనిచేసే విషయంపై బొత్స చిరంజీవితో మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవి తన బావమరది అల్లు అరవింద్ కోసం ఒక రాజ్యసభ సీటును అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications