అధికారులపై తుపాకి గురి పెట్టం: సిఎం

ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చ సాధ్యం కాదని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మరో రూపంలో వస్తే ఎపిపిఎస్సీ అక్రమాలపై చర్చకు అనుమతిస్తామని చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు వినిపించుకోలేదు. చేసిన ఆరోపణలను రుజువు చేయలేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఆ అంశాన్ని ఇంతటితో వదిలేద్దామని, ఆరోపణల్లో వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడకుండా చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభ రెండో సారి 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications