వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగాండలో 321 మంది పౌరుల హతం

By Santaram
|
Google Oneindia TeluguNews

Uganda Resistance Army
కంపాలా/వాషింగ్టన్‌: ఉగాండ తిరుగుబాటు వర్గం 321మంది దేశ పౌరులను హతమార్చిందని మానవహక్కుల సంస్థ ఆదివారం తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో చివరలో ఈశాన్య కాంగోలో ఆ గ్రూప్‌ జరిపిన హత్యాకాండలో వీరిని పొట్టనపెట్టుకున్నట్లు వెల్లడించింది.

అంతేకాకుండా 80మంది చిన్నారులతో సహా 250 మందిని రెసిస్టెన్స్‌ ఆర్మీ అపహరించిందని పేర్కొంది. మానవహక్కుల సంస్థ ప్రతినిథులు హత్యాకాండ జరిగిన ప్రాంతాల్లో సందర్శించి ఈ వివరాలను సేకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X