వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వద్దన్నా మోడీ పక్కన కూర్చున్న చీఫ్ జస్టిస్
గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక విచారణ బందం(సిట్) నరేంద్రమోడీని సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రశ్నించిన అనంతరం తనతో పని అయిపోయిందని సిట్ తనకు తెలిపిందని మోడీ మీడియాకు చెప్పారు. సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధాన మిచ్చానని, ఎనిమిదేళ్ల కింద జరిగిన గుజరాత్ అల్లర్ల సంబంధించిన అన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకొని మరీ సిట్కు తెలిపానని అన్నారు.
మోడీ బాలకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తి గుజరాత్ అల్లర్లు సిట్ narendra modi balakrishnan chief justice gujarat riots sit
Story first published: Sunday, March 28, 2010, 15:23 [IST]