వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుఎఇలో నలుగురు ఆంధ్రుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dubai
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారిని గుర్తించారు. వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారిలో నలుగురు తెలుగువాళ్లు. యుఎఇలో మరణించిన భారతీయులను రాజారెడ్డి మందేల (29), రాజేష్ కుమార్ అమర్నాథ్ (33), రంగనాథ్ శెట్టి, పెద్దిరాజు కొల్లు (37), శ్రీను నాగుమళ్ల (33), వినోద్ కుమార్ థీమస్ (39)లుగా గుర్తించారు.

వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు భారత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గయతీ నుంచి రువాయిస్ లోని చమురు క్షేత్రంలో పనుల కోసం కార్మికులను తరలిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో సోమవారం ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మరణించినవారిని బుధవారం గుర్తించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X