వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుఎఇలో నలుగురు ఆంధ్రుల మృతి
వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు భారత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గయతీ నుంచి రువాయిస్ లోని చమురు క్షేత్రంలో పనుల కోసం కార్మికులను తరలిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో సోమవారం ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మరణించినవారిని బుధవారం గుర్తించారు.
Comments
Story first published: Wednesday, March 31, 2010, 13:39 [IST]