వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పల్నాడులో మావోయిస్టు వాల్ పోస్టర్ కలకలం
ఈ మిల్లు వివాదంలో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల కిందట మండలంలోని దైద గ్రామంలో సర్పంచి నాగేశ్వరరావు నాయక్ తండ్రి భగణానాయక్పై కొందరు వ్యక్తులు దాడిచేసి ఇది మాపనేనంటూ జనశక్తి పేరుతో లేఖ వదలివెళ్లారు. రెండు రోజుల తర్వాత జనశక్తి నేత ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదంటూ పత్రికలకు ఫోన్ ద్వారా తెలియపర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో నకిలీ మావోయిస్టులపై పోలీసులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Story first published: Thursday, April 1, 2010, 9:17 [IST]