హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇళ్లలోనే ప్రార్థనలు: ఫత్వా జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లోని పాతబస్తీ ముస్లిం సోదరులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం పత పెద్దలు శుక్రవారం ఫత్వా జారీ చేశారు. శుక్రవారం ముస్లింలకు అత్యంత ముఖ్యమైన రోజు. పాతబస్తీ అల్లర్ల నేపథ్యంలో కర్ఫ్యూ కొనసాగుతుండడం వల్ల ముస్లింలు ప్రార్థనా మందిరాలకు వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని మత పెద్దలు ఫత్వా జారీ చేశారు.

కాగా, పాతబస్తీలోని ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాస్తున్నారు. నిఘా కూడా పెంచారు. పాతబస్తీలోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్థనా స్థలాల వద్ద గట్టీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనా స్థలాల వద్ద సిసి కెమెరాల నిఘాన ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X