విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపటి నుంచి బెజవాడ- షంషాబాద్ బస్సు

By Santaram
|
Google Oneindia TeluguNews

Vijayawada
హైదరాబాద్‌: విజయవాడ సమీప ప్రాంతాల ప్రజలు ఇక నేరుగా హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ వోల్వో బస్సు సర్వీసును ప్రారంభించనుంది. జీఎంఆర్‌సంస్థ సహకారంతో మంగళవారంనుంచి ఈ సర్వీసును ప్రారంభిస్తున్నారు.

రోజూ ఉదయం 6.30 గంటలకు బస్సు విమానాశ్రయం టెర్మినల్‌ డోర్‌స్టెప్‌నుంచి నేరుగా విజయవాడ వెళుతుంది. మధ్యాహ్నం 2.30గంటలకు విజయవాడనుంచి తిరుగు ప్రయాణమవుతుంది. ఎల్బీనగర్‌, సూర్యాపేటల్లోనే ఆగుతుంది. రూ.400చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఆర్టీసీ ఎండీ బి.ప్రసాదరావు ఈ నెల 6న విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X