రేపటి నుంచి బెజవాడ- షంషాబాద్ బస్సు
రోజూ ఉదయం 6.30 గంటలకు బస్సు విమానాశ్రయం టెర్మినల్ డోర్స్టెప్నుంచి నేరుగా విజయవాడ వెళుతుంది. మధ్యాహ్నం 2.30గంటలకు విజయవాడనుంచి తిరుగు ప్రయాణమవుతుంది. ఎల్బీనగర్, సూర్యాపేటల్లోనే ఆగుతుంది. రూ.400చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఆర్టీసీ ఎండీ బి.ప్రసాదరావు ఈ నెల 6న విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించనున్నారు.
Comments
Story first published: Monday, April 5, 2010, 15:17 [IST]