హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రుజువైతే షోయబ్ పై చర్యలు: ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: ఆయేషా సిద్దిఖి షోయబ్ మాలిక్ మొదటి భార్య అని నిర్ధారణ అయితే షోయబ్ పై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఈ కేసు దర్యాప్తును నగర నేర విభాగం (సిసిఎస్)కు అప్పగించినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ కేసులో ఈ రోజు సాక్ష్యాధారాల సేకరణ జరుగుతుందని ఆయన చెప్పారు.

విచారణ కోసం సానియా ఇంటికి వచ్చామని బంజారా హిల్స్ ఎసిపి రవీందర్ రెడ్డి చెప్పారు. షోయబ్ ను విచారించిన అనంతరం తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న చెప్పిన విషయాల కన్నా ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదని షోయబ్ అన్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, దర్యాప్తు నిమిత్తమే సానియా ఇంటికి వచ్చామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X