వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూర్పు ఏజెన్సీలో దంతెవాడ ప్రకంపనలు
తూర్పు సరిహద్దు గ్రామాలకు ఒరిస్సా, చత్తీస్ఘడ్లకు చెందిన పలువురు గిరిజనుల వలస వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అయితే మావోయిస్టులకు వలస వచ్చిన గిరిజనులు అండగా ఉంటున్నారనే ప్రచారంతో, ఎంతో కాలంగా తూర్పు ఏజెన్సీ పోలీసులు ఆ దిశగా తమ పావులు కదుపుతూ ఉన్నారు. తూర్పు ఏజెన్సీలో గిరిజనులకు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయటంలో ఐటిడిఎ, గ్రామాలలో గిరిజనులతో వ్యవహరించాల్సి తీరులో మార్పులు చేసుకుంటూ పోలిసులు వ్యవహరిస్తున్నారు.
Story first published: Wednesday, April 7, 2010, 10:37 [IST]