వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోశయ్య మంత్రివర్గ విస్తరణ వాయిదా
మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అందుకు అనుగుణంగానే వైయస్ రాజశేఖర రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా అనుకూలంగా ప్రతిస్పందించలేదని తెలుస్తోంది. దీంతో రోశయ్య మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేసుకున్నట్లేనని భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, April 9, 2010, 15:08 [IST]