వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దంతెవాడ ఘటనకు నాదే బాధ్యత: చిదంబరం
దంతెవాడ సిఆర్పిఎఫ్ అమర జవాన్లను దేశం మరిచిపోదని ఆయన అన్నారు. రిజర్వ్ పోర్సు కన్నా సిఆర్పీఎఫ్ ఎక్కువని ఆయన అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఈ నెలాఖరు లోగా పరిహారం అందజేస్తుందని ఆయన చెప్పారు.
Comments
చిదంబరం మావోయిస్టులు మన్మోహన్ సింగ్ సిఆర్పీఎఫ్ దంతెవాడ న్యూఢిల్లీ chidambaram maoists manmohan singh crpf jawans dantewada new delhi
Story first published: Friday, April 9, 2010, 11:34 [IST]