ప.గోలో జగన్, తూ.గోలో రోశయ్య
ఇలా ఉండగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర మోడో రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి తూగో జిల్లాలో, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్ పక్కనే ఉన్న పగో జిల్లాలో ఇంత ఎండల్లో పర్యటించడం చెప్పుకోదగిన విశేషం.
Comments
Story first published: Sunday, April 11, 2010, 10:28 [IST]