వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒఎంసి తవ్వకాలపై స్టే యధాతథం
ఇంతకు ముందు సర్వే ఆఫ్ ఇండియా 68.5 హెక్టార్ల గనుల తవ్వకాలపై సర్వే చేసి నివేదిక సమర్పించింది. ఇందులో పెద్గగా ఆక్రమణలు జరగలేదని సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అందులో 2.5 హెక్టార్లు రోడ్డు కోసం వదలి, 66 హెక్టార్లలో తవ్వకాలు జరపాల్సి ఉండగా, మొత్తం 68.5 హెక్టార్లలో తవ్వకాలు జరిపారని తెలిపింది.
Comments
సుప్రీంకోర్టు గాలి జనార్దన్ రెడ్డి న్యూఢిల్లీ ఓబుళాపురం మైనింగ్ supreme court obulapuram mines gali janadhan reddy new delhi
Story first published: Monday, April 12, 2010, 15:23 [IST]