ఆడపిల్లలపై యాసిడ్ దాడులపై సమీక్ష
ఇందుకు సంబంధించి చట్ట సవరణ చేయాలని కేంద్రంపై ముఖ్యమంత్రి కూడా ఒత్తిడి తీసుకువస్తారన్నారు. కాగా యాసిడ్ దాడుల్లో వికలాంగులైనవారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. మృగాల వంటి మగాళ్ళు ఆడపిల్లలపై ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు.
Comments
సబితా ఇంద్రారెడ్డి గుంటూరు హైదరాబాద్ యాసిడ్ దాడి హోంమంత్రి sabitha indrareddy guntur hyderabad home minister
Story first published: Tuesday, April 13, 2010, 14:44 [IST]