వైయస్ ప్రమాదంపై నివేదిక అందలేదు: సబిత
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు పూరైనట్లు సీబీఐ వెల్లడించింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఢిల్లీలో సీబీఐ అధికారులు తెలిపారు. ఈ నివేదికను హోంమంత్రి చిదంబరానికి అందచేసే అవకాశముంది.
Comments
వైయస్ రాజశేఖర రెడ్డి సబితా ఇంద్రారెడ్డి హెలికాప్టర్ ప్రమాదం సిబిఐ హైదరబాద్ ys rajasekhar reddy sabitha indrareddy helicopter accident cbi hyderabad
Story first published: Tuesday, April 13, 2010, 17:19 [IST]