హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ ప్రమాదంపై నివేదిక అందలేదు: సబిత

By Santaram
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాఫ్టర్‌ ప్రమాదంపై ఇంకా నివేదిక అందించలేదని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీబీఐ ఒక నివేదిక అందచేసిందని హోం మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైయస్ హెలికాఫ్టర్‌ ప్రమాద నివేదిక గురించి ఎదురుచూస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి మీడియాకు వెల్లడించారు. త్వరలోనే నివేదిక అందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర ‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంపై దర్యాప్తు పూరైనట్లు సీబీఐ వెల్లడించింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఢిల్లీలో సీబీఐ అధికారులు తెలిపారు. ఈ నివేదికను హోంమంత్రి చిదంబరానికి అందచేసే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X