వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ హెలికాప్టర్ యాక్సిడెంట్ పై సిబిఐ నివేదిక

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాద ఘటనపై సీబీఐ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి 400 పేజీల నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో సీబీఐ పలు కీలక విషయాలను పొందుపరిచినట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి చిదంబరం లేదా కేంద్ర విమానయాన శాఖమంత్రి ప్రపుల్‌ పటేల్‌ నివేదికను వెల్లడించే అవకాశం ఉంది.

వైయస్ హెలికాప్టర్ సంఘటన ఆయన అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించింది. ఆ ప్రమాదంపై కొన్ని కార్పొరేట్ సంస్ధలపై కూడా అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే. ఒక పెద్ద నాయకుడి అనుమానాస్పద మృతిపై ఇంతకాలం విచారణ జరగడంపై వైయస్ అభిమానుల్లో మనస్ధాపం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X