పోలీస్ లదే తప్పని తేల్చిన ప్రెస్ కౌన్సిల్ నివేదిక
అలాగే పోలీసుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టుల ఖర్చు, ధ్వంసమైన సామాగ్రీ పరిహారం ప్రభుత్వమే చెల్లించాలని పీసీఐ సిఫారసు చేసింది. ధ్వంసమైన మీడియా వాహనాలు, పరికరాలకు పరిహారం ఇవ్వాలంది. ఈ నివేదికను శాసనసభలో చర్చించాలని ప్రభుత్వాన్ని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోరింది. పోలీస్ శాఖ ఓ నోడల్ అధికారిని నియమించుకోవాలని, మీడియాతో ఆ అధికారి ద్వారా సంప్రదింపులు జరపాలని నివేదిక తెలిపింది. కాగా రెచ్చగొట్టే దృశ్యాలను పదేపదే ప్రసారం చేయరాదంటూ ఛానళ్లకు పీసీఐ సూచించింది. ఈ నివేదకను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ నెల 17న ముఖ్యమంత్రికి సమర్పించనుంది.
Comments
ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి రోశయ్య హైదరాబాద్ రామాంజనేయులు పోలీసులు osmania university chief minister rosaiah hyderabad police tv channels
Story first published: Wednesday, April 14, 2010, 15:25 [IST]