వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహా కుంభ్ లో తొక్కిసలాట: ఇద్దరు మృతి
భక్తులకు సరైన సౌకర్యలు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. హరిద్వార్ కు వచ్చేపోయే భక్తుల కోసం తగిన బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రమేష్ పొఖిరియాల్ నిషాంక్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Story first published: Wednesday, April 14, 2010, 12:37 [IST]