వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కెసిఆర్ సీమాంధ్రలో తిరగవచ్చు: అనంత
కెసిఆర్ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తిరిగితే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తాను ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరినట్లు ఆయన తెలిపారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వడంపై కెసిఆర్ ఇటీవల తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించారు.
Comments
కాంగ్రెసు కె చంద్రశేఖర రావు వైయస్ జగన్ అనంత వెంకట్రామిరెడ్డి న్యూఢిల్లీ congress k chandrasekhar rao ys jagan new delhi
Story first published: Thursday, April 15, 2010, 12:30 [IST]