వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురు టిడిపి ఎంపీలకు స్పీకర్ షాక్
లోకసభకు ఎన్నికైన తర్వాత 90 రోజులలోగా సభ్యులు తమ తమ ఆదాయ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది గడువులోగా అందించకపోవడంతో ఆ గడువును ఆరు నెలలకు పెంచారు. అయినా కొంత మంది అందించలేదు. దీంతో ముగ్గురు తెలుగుదేశం సభ్యులతో పాటు ఇతర పార్టీలకు చెందిన సభ్యులకు కూడా మీరా కుమార్ నోటీసులు జారీ చేశారు. ఆదాయ వివరాలు అందించకపోతే సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆమె హెచ్చరించారు.
Comments
మీరా కుమార్ లోకసభ తెలుగుదేశం రమేష్ రాథోడ్ నిమ్మల కిష్టప్ప శివప్రసాద్ న్యూఢిల్లీ meera kumar Lok sabha tdp ramesh rathod nimmala kistappa shivaprasad new delhi
Story first published: Thursday, April 15, 2010, 13:37 [IST]