హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీశ్రీ శత జయంతి యాత్రకు ఘనంగా ఏర్పాట్లు

By Santaram
|
Google Oneindia TeluguNews

Srirangam Srinivasa Rao
హైదరాబాద్‌: ఈ శతాబ్దం నాది అని సగర్వంగా చెప్పుకున్న శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రమంతటా 'పదండి ముందుకు' పేరుతో సాంస్కృతికయాత్రను ప్రజానాట్యమండలి నిర్వహిస్తుందని శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ కేవీ రమణాచారి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ తెలిపారు.

ఈనెల 22న శ్రీశ్రీ జన్మస్థలమైన విశాఖపట్నంలో ఈ యాత్ర ఆరంభమై రాష్ట్రం నలుమూలలా పర్యటించి 30న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ముగింపుయాత్ర సభ రవీంద్రభారతిలో జరుగుతుంది. ఈ సాంస్కృతికయాత్ర పోస్టర్‌ను ఈరోజు రమణాచారి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X