వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటో నుజ్జు నుజ్జు అయింది. సంఘటనా స్థలం బీభత్సంగా ఉంది. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Saturday, April 17, 2010, 11:16 [IST]