వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa District
కడప: కడప జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కడప జిల్లా మైదుకూరు మండలం వరదాయపాలెం గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

లారీ ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆటో నుజ్జు నుజ్జు అయింది. సంఘటనా స్థలం బీభత్సంగా ఉంది. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X