బస్సు దూసుకెళ్లి ఐదుగురు మృతి
పనుల నుంచి మధ్యాహ్న భోజనానికి వెళ్తున్న కూలీలపైకి అదుపు తప్పి ఆర్టీసి బస్సు దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
Comments
Story first published: Monday, April 19, 2010, 13:49 [IST]