ప్రజాపథం విజయవంతం: రోశయ్య
పలుచోట్ల ప్రజాపథంలో నిరసనలు వ్యక్తమైనప్పటికీ మొత్తం మీద రాష్ట్రమంతా ప్రజాపథం సక్రమంగా జరిగిందని ఆయన అన్నారు. ప్రజాపథం బాగా జరిగిందని కూడా ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలపడంలో తప్పు లేదని ఆయన అన్నారు.
Story first published: Tuesday, April 20, 2010, 9:19 [IST]