వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాపథంలో ముత్యంరెడ్డికి చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak Dist
సిద్ధిపేట: కాంగ్రెసు శాసనసభ్యుడు ముత్యంరెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. మెదక్ జిల్లా తొగుట మండలం గోవర్ధన గిరి ప్రజాపథంలో పాల్గొనడానికి వచ్చిన ముత్యంరెడ్డిని తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన కారుపై తెలంగాణవాదులు కోడిగుడ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు.

లాఠీచార్జీలో 30 మందికి పైగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. తెలంగాణ నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X