వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి సారధి పై 60 కోట్ల భూ కబ్జా ఆరోపణ
మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని దాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తమిరిశ గ్రామంలోని 25 ఎకరాల దేవాలయ భూమిని రూ.10 వేల లీజుకే పొందడానికి ఆ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఈ భూమికి పక్కనే ఉన్న పొలాలకు రూ.29,500 లీజు చెల్లింపునకుగాను అగ్రిమెంటు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను కూడా తాను నిరూపిస్తానని పండు తెలిపారు.
Story first published: Thursday, April 22, 2010, 11:33 [IST]