వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ గవర్నర్ ప్రభారావు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prabha Rau
న్యూఢిల్లీ: రాజస్థాన్ గవర్నర్ సోమవారం కన్నుమూశారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో మరణించారు. బాత్ రూములో జారిపడడంతో ఆమెను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు. ఆమె వయస్సు 75 ఏళ్లు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వంటి పలువురు ఆమెను పరామర్సించారు.

ప్రభారావు ఇంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె రాజస్థాన్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆమె మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. వార్దా నుంచి ఆమె లోకసభకు కూడా ఎన్నికయ్యారు. 1972లో ఆమె మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X